CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డాక్టర్ ప్రియాంక-మెడికల్ షాప్ లను, బ్లడ్ టెస్ట్ సెంటర్లను సందర్శించారు

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 20):: అన్నపురెడ్డిపల్లి మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక. ఎర్రగుంట గ్రామంలో గల ఎనోష్ రక్త పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, టెస్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల దృశ్య  ఆర్.ఎం.పి, పి.ఎం.పి,  ప్రైవేట్ క్లినిక్ లను సందర్శించి, సూచనలు చేశారు. మెడికల్ షాపుల వద్దా " నో మాస్-నో ఎంట్రీ " బోర్డులు ఏర్పాటు చేయాలని, అందరూ తప్పనిసరిగా బహుదూరం పాటిస్తూ, మాస్కు ధరించి, తరచూ శానిటేషన్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్శనలో వైద్యురాలు ప్రియాంక వెంట హెచ్ఈఓ-పోలెబోయిన కృష్ణయ్య, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: