CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రకృతి పాదయాత్ర

Share it:

 


 గుండాల జూన్ 30  (మన్యం టీవీ) పల్లె ప్రకృతి పాదయాత్రను గుండాల పంచాయితీ సిబ్బంది నిర్వహించారు. 4 విడత పల్లె ప్రకృతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ క్రమంలో ఈ ర్యాలీని నిర్వహించారు. మండలంలో పంచాయతీల్లో కూడా పాదయాత్రను ఆయా సర్పంచులు కార్యదర్శులు నిర్వహించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది దానిలో  భాగంగానే పల్లె ప్రకృతి కార్యక్రమాన్ని గత మూడు విడతలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అలీ. సర్పంచ్ సీతారాములు , ఎంపీటీసీ సంధాని,  కార్యదర్శి సురేష్ , వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: