మన్యం టీవీ, భూర్గంపాడ్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరి పేట గ్రామం లో నిన్న రాత్రి పిడుగు పాటుతో దాసరి శ్రీను 32 మేకలు చనిపోగా వారి ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని విప్ రేగా కాంతారావు గొర్రెల యజమానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జెడ్ పి టి సి కామిరెడ్డి శ్రీలత, గోపిరెడ్డి రమణారెడ్డి స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: