CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న తాశీల్దార్

Share it:

 


 గుండాల జూలై 2 (మన్యం టీవీ) ప్రభుత్వం తలపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జులై 1 నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పది రోజుల పాటు కొనసాగనుంది  శుక్రవారం గుండాల తాశీల్దార్ శుక్రవారం ఆర్ రమేష్ ముతపురం  పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని   నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని  వీధులన్నీ శుభ్రపరచడం జరుగుతుందన్నారు. హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటడం కూడా చేపడుతున్నామన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని  కొనసాగిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో   వాలి ,  సర్పంచ్ పూనెం సమ్మయ్య , అధికారులు  పంచాయతీ సెక్రెటరీ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: