CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జడ్పీ చైర్మన్ ఆకస్మిక పర్యటన

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

పల్లె ప్రగతి భాగంగా రెండో రోజున ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ తాడ్వాయి మండలంలోని వెంగళపూర్ గ్రామ పంచాయతీని ఆకస్మికంగా పర్యవేక్షించారు.

పల్లె ప్రగతి లో బాగంగా ఇంటి ఇంటికి మొక్కల పంపిణీ చెయ్యాలి అని మొక్కలు సిద్ధంగా ఉన్నాయా లేవని స్థానిక సర్పంచ్ అరుణతో పల్లె ప్రకృతి వనాన్ని(నర్సరీ)ని సందర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో  ప్రజలందరినీ   బాగ్యాస్వాములం చేసుకుంటూ సమన్వయంతో

ఊరుని బాగుచేసుకోవాలి అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్ నాయక్,తహిర్ పాషా,పిఎసియస్ డైరెక్టర్ దూడపాక రాజేందర్,బొచ్చు సమ్మయ్య,వేల్పుల రాజబాబు,వారి వెంట ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: