మన్యం టీవీ మంగపేట.
తిమ్మంపేట గ్రామంలో ఇటివల కరోన తో మృతి చెందిన బీజేపీ నాయకులు చిల్కమర్రి ధనుంజయ గాదె సత్యనారాయణ కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ నాయకులు పొలాసాని సునీల్ రావు బీజేపీ ఎస్సి సెల్ రాష్ట్ర కన్వీనర్ జాడి వెంకట్ పరామర్శించీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి బీ ఎం ఎస్ జిల్లా నాయకులు లీగంపల్లి శ్రీనివాస్ జిల్లా నాయకులు చిల్కమర్రి శ్రీనివాస్ పల్నాటి సతీష్ మండల ప్రధానకార్యదర్శి రావుల జానకిరావు బట్ట దామోదర్ పాల్గొన్నారు.
Post A Comment: