మన్యం మనుగడ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డ్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ తోడం బుచ్చప్ప, వార్డ్ సభ్యులు,విఆర్ఓ కల్తీ రమేష్, సెక్రటరీ గంగుల రవి,పంచాయతీ గుమస్తా మంగరాజు,గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: