మన్యం టీవీ, అశ్వాపురం: కరోనా మృతుడికి అంతక్రియలు నిర్వహించిన పంచాయతీ సిబ్బంది. మండలం పరిధిలోని గొంది గూడెం కరోనా, బ్లాక్ ఫంగస్ మృతి చెందగా అతడి అంత్యక్రియలను నిర్వహించేందుకు సర్పంచ్ అనుచరులు, పంచాయతీ సిబ్బంది శవాన్ని మంచం మీద మోసుకొని వెళ్లి, పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ అనుచరుల సహాయంతో స్వయంగా వారే గుంత తీసి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ పాయం భద్రమ్మ, సర్పంచ్ అనుచరులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: