మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫిస్ యందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎంపీపీ జనగాం సమ్మక్క,వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, చేతుల మీదగా పంపిణీ చేశారు.ముప్పనపల్లి గ్రామానికి చెందిన వనపర్తి రమేష్ కు రూ.11000/ రూపాయలు ఐలాపురం గ్రామానికి చెందిన మందపెళ్లి సుమన్ కు రూ.12000/ రూపాయలు తుపాకులగూడెం గ్రామానికి చెందిన ఆలం ప్రభాకర్ కు రూ.27000/రూపాయలు విలువగల చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా నాయకులు జాడి రాంబాబు,కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు అబ్బు రమేష్, ఎస్టి సెల్ మండల నాయకులు పీరీల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: