మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని కూనవరం గ్రామపంచాయితీ లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహణ లో భాగంగా, సీజనల్ వ్యాధులు,వ్యాప్తి చెందే అవకాశాలు వున్న నేపథ్యంలో,రోడ్లకు ఇరు వైపుల బ్లీచింగ్ చల్లించండం, ఇంటి ఆవరణంలో,వాడకం లేని కులర్స్,డ్రమ్ములు, గోళాలు,బకెట్స్,ఇతరత్రా వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని,ఇంటింటి అవగాహన కల్పించారూ. నీరు నిల్వ వుండే ప్రదేశాల ను గుర్తించి వాటిలో , ఆయిల్ బాల్స్ వేపించి, బావులలో బ్లీచిగ్,రోడ్ల వెంబడి,శానిటేషన్ చేపిస్తు, కాలని ఏరియాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి కి కారణం అయిన,పాడు బడి శిధిలావ్థలో వున్న,కూనవరం సింగరేణి డి.క్వాటర్స్ ను కుల్చుతున్న ప్రదేశాన్ని సింగరేణి ఎస్ ఓ టు జీఎం లలిత్ కుమార్ తో కలిసి పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ పల్నాటి.వెంకటేశ్వరరావు, స్థానిక సర్పంచ్,ఏనిక. ప్రసాద్,ఉప సర్పంచ్ ఎస్కె.బాజీ, టిబిజికెఎస్ నాయకులు,కోట.శ్రీనివాసరావు,ఎస్.సి.సి.ఎల్ ఏరియా హాస్పిటల్,సూపర్ డెంట్, మేరీ కుమారి,మలేరియా సబ్ యూనిట్ ఆపిసర్ లింగ్య నాయక్,హెల్త్ అసిస్టెంట్ రాంప్రసాద్,ఏ ఎన్ ఎం లు,హెచ్.లక్ష్మి,ఏ.వి లక్ష్మి, ఆశా వర్కర్లు వై.నర్సులమ్మ,ఎం.కృష్ణ కుమారి,ఎల్.లీలావతి, యూ.నీల,ఎస్.సి.సి.ఎల్ సివిల్ బృందం పాల్గొన్నారు.
Post A Comment: