CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆలం రామ్మూర్తి మృతి టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

గత ఐదు రోజుల క్రితం మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రామ్మూర్తి మరణించడం నన్ను కలసి వేసిందని మంచి ఆదివాసి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం అని తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.దేవుడు వారి ఆత్మకు శాంతిని కుటుంబానికి ఓదార్పు అనుగ్రహించాలని కోరుకున్నారు.వీరి వెంట ఒడి యస్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ములుగు, భూపాలపల్లి జిల్లా రైతుబంధు అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ యాదవ్, గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, తాడ్వాయి ఎంపీపీ గొంది వాణిశ్రీ, జిల్లా నాయకులు గోవింద నాయక్, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య తాడ్వాయి మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య,ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, కొత్తగూడెం మండల అధ్యక్షులు కొమర బోయిన వేణు,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య,గోవిందరావుపేట మండల అధ్యక్షుడు మురహరి బిక్షపతి,మంగపేట మండలం అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ, సమ్మయ్య, మోహన్, మల్లంపల్లి సర్పంచ్ కుమారస్వామి,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, పొలం శ్రావణ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: