మన్యం మనుగడ, పినపాక
పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్డు ఎస్ఆర్ రెస్టారెంట్ వెంకటేశ్వరరెడ్డి సహకారం తో పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన దారం స్వరూప అనే వృద్ధురాలికి కు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు కొంత నగదును అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎల్చి రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొప్పుల సంపత్ ద్వారా తెలుసుకొని సహాయం అందించినట్లు తెలిపారు . దాతలను సైతం సహాయం అడిగి వారి సహాయంతో నిరుపేదలకు నిత్యావసరాలకు అందిస్తూ అండగా ఉంటున్న సంపత్ ను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బుర శంకర్ , కొప్పుల సంపత్, దేపాక సర్వేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: