కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు,మందులు గ్రామీణ వైద్యుడు డా,,సోందుపాషా అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కరోనా కష్టకాలంలో కరోనా బాధితులకు మరింత సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు.
కరోనా వైరస్ సోకీందని భయపడకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు.మందులు సక్రమంగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సూతరి నాగేశ్వరరావు,గుడ్ల రంజిత్ కుమార్,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: