మండల వ్యాప్తంగా పల్లె ప్రగతి గ్రామ సభలు
సమత్ బట్టుపల్లి గ్రామంపంచాతి ఆవరణలో మొక్కలు నాటిన ఎంపీపీ రేగా కాళికా
మన్యం టీవీ కరకగూడెం:పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని 16 గ్రామపంచాయతి కార్యాలయాల లో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి గ్రామ సభలు నిర్వహించి గ్రామస్థుల నుండి పలు సమస్యలను అధికారులు తెలుసుకున్నారు. అనంతరం గ్రామలోని మెక్కలు నాటారు. ఈ సందర్భంగా వేరు వేరుగా ఎంపీపీ రేగా కాళికా, జడ్పిటిసి కొమరం కాంతారావు, ఎంపిఓ శ్రీనివాస్, ఎంపిఓ సునీల్ శర్మ, 16 గ్రామ పంచాయతి సర్పంచ్ లు మాట్లాడుతూ.గ్రామపంచాయతి లో ఉన్నా గ్రామలోని సమస్యలను తెలుసుకోని వాటి పరిష్కారం చేసె విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.అలాగే భావితరాలకు భవిష్యత్తు బాగుండాలంటే మొక్కల పెంపకం అనివార్యం అన్నారు.ప్రజలు మిమీ సమీపంలోని సమస్యలను నేరుగా మా దృష్టికి తిసుకురావలన్నారు.వాటిని గ్రామపంచాయతి పరిధిలో పరిష్కారం కాని యెడల, మండలలోని,మండలంలోని పరిష్కారం కానివి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఇర్ప.విజయ్ కుమార్, గొగ్గలి. నాగమణి ,జవ్వాజి రాధ బత్తిని నర్సిహరావు, తాటి సరోజినీ, పోలెబోయిన నర్సిహరావు, కొమరం విశ్వనాథం, ఊకె రామనాథం, పాయం నర్సిహరావు, పోలెబోయిన శ్రీవాణి ,తొలెం నాగేశ్వరరావు, కుంజ వసంతరావు,భూక్య భాగ్య లక్మీ ఉపసర్పంచ్ లు చేను సాంబయ్య,, బోడా ప్రశాంత్,అత్తె సత్యనారాయణ, రావుల రావి పంచాయతి ఉప సర్పంచ్ లు,సెక్రటరిలు,వార్డు నెంబర్లు, గ్రామస్తలు పాల్గొన్నారు.
Post A Comment: