CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో లో భాగంగా గ్రామ సభ: సర్పంచ్ ఏనిక.ప్రసాద్ అధ్యక్షతన

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగడెంజిల్లా, మణుగూరు మండలం లోని కూనవరం గ్రామపంచాయితీ లో 4 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో లో బాగంగా గురువారం స్థానిక సర్పంచ్ ఏనిక.ప్రసాద్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామసభ కు,ముఖ్య అతిధులుగా జిల్లా జడ్పీటీసీ ల సంఘం అధ్యక్షులు, మణుగూరు జడ్పీటీసీ పోశం.నరసింహారావు, ఎంపీపీ కారం.విజయ కుమారి,వైస్ ఎంపీపీ కరివేద.వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరావు,ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపుడి. కోటేశ్వరరావు,అధికారులు,తహశీల్దార్ చంద్ర శేఖర్, మండల స్పెషల్ ఆఫీసర్, రమాదేవి,ఎంపీడీఓ  వీరబాబు,ఎంపీఓ పల్నాటి. వెంకటేశ్వరరావు,విద్యుత్ ఏ ఈ రమేష్,ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ హాజరయ్యారు.అనంతరం గ్రామ సభలో,పాదయాత్రలో గుర్తించిన పనులను,1 వ తేది నుండి 10వ తేది వరకు,పంచాయితీలో జరగబోవూ రోజు వారి కార్యాచరణ ను గ్రామ సభ లో అధికారులకు తెలియజేయడమైనది.అనంతరం ఇంటికి 6 మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.గౌవర్నమెంట్,కార్యాలయాలు,స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలను,హెల్త్ సెంటర్ లను శుభ్రం చేపించారు.అలాగే నీరు నిలువ వున్న ప్రదేశాలలో దోమలు ఈగలు వాలకుండా అయిల్ బాల్స్ వేయడం జరిగింది.సాయంత్రం దోమల నియంత్రణ కొరకు దోమల మందు కొట్టించడం జరుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎస్కె.బాజి, పంచాయతీ కార్యదర్శి వి.సంధ్య రాణి,వార్డ్ మెంబెర్స్ వై.సురేష్,వై. సమ్మయ్య,పి.సుమలత,పి. రమాదేవి,బి.శ్వేతన్,వి. సూరయ్య,టి.రాజేశ్వరి,కో ఆప్షన్స్ ఏ.వెంకట్రావు,ఏ. కళావతి,ఏ యన్ ఎం లు, అంగన్ వాడి కార్య కర్తలు, ఆశా వర్కర్లు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: