మన్యం టీవీ కరకగూడెం: పారిశుధ్యనికి అధిక ప్రాదాన్యత ఇస్తున్నామని కరకగూడెం సర్పంచ్ ఊకె రామనాథం అన్నారు.శుక్రవారం గ్రామపంచాయతి పరిధిలోని గ్రామాలలో విదివిద తిరుగుతూ మురుగు కాలువలలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందన్నారు. అలాగే దోమల నిర్మూలనకు మురుగు నీటిలో ఆయిల్ బాల్స్ చెయ్యటం మూలంగా దోమలు గుడ్లు పెట్టె విధానానికి అడ్డుకట్ట చెయ్యడం,తద్వారా దోమల జాతిని సంహరించవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రటరీ భూక్య వెంకటెష్ పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: