CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తిర్లాపురం గ్రామ పంచాయతీ లో లో 7వ విడత హరితహారం ప్రారంభించిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తిర్లాపురం గ్రామ పంచాయతీ లో 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కలలు కన్న గ్రీన్ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటలి అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి, మండల స్పెషల్ ఆఫీసర్ రమాదేవి,ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ వెంకటేశ్వర్లు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల యువజన అధ్యక్షులు హర్ష వర్ధన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: