CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రాక్టర్ పల్టీ ఇరువురికి గాయాలు

Share it:

 


 గుండాల జూలై 9   (మన్యం మనుగడ) ట్రాక్టర్ పల్టీ పడి ఇరువురికి గాయాలైన సంఘటన  చోటు చేసుకుంది. మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగ్గయ్య గూడెం గ్రామానికి చెందిన  ఫోంబోయిన  సమ్మక్క ,  ట్రాక్టర్ డ్రైవర్ సనప సాంబశివరావు ట్రాక్టర్  మందు కట్టల లోడుతో వెళ్తుంటే గ్రామ సమీపంలోని గుట్ట వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ఇంజన్ పల్టీ కొట్టడం తో ఇరువురికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకో వచ్చి చికిత్సనందిస్తున్నారు

Share it:

TELANGANA

Post A Comment: