👉రాష్ట్ర కమిటి సభుడిగా రియాజ్ నియామకం
ఘట్ కేసర్ లో జరిగిన సమావేశం లో నియామక పత్రాలు అందజేత..
తీన్మార్ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కమిటి నియామకం జరిగింది. ఈ నెల 17న ఘట్ కేసర్ జే .కే .కన్వేషణ్ హాలులో జరిగిన రాష్ట కమీటీ సమావేశంలో రాష్ట్ర కమీటీ, జిల్లా కమిటి సబ్యులకు తీన్మార్ మల్లన్న నియామక పత్రాలు అందించారు. రాష్ట్ర కమిటి సబ్యులుగా రియాజ్ అహ్మద్ , జిల్లా కమిటి కన్వీనర్ గా రాజీవ్ కుమార్, కో - కన్వీనర్ గా జి.అనిల్ కుమార్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లన్న భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోమల్లన్న సైన్యాని బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర కమీటీ, జిల్లా కమిటికి నియామకం అయినవారు మాట్లాడుతూ తమను మల్లన్న సైన్యం కమిటికి నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న ఆశయాలను, సిద్దాంతాలను గ్రామస్తాయినుండి, జిల్లా స్తాయి వరకు విస్తృతంగా ప్రచారం చేసి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తమపై నమ్మకం వుంచి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటి కి నియమించడం పట్ల మల్లన్నకు కృతఙ్ఞతలు తెలిపారు.
Post A Comment: