మాన్యం మీడియా దుమ్ముగూడెం: మండలంలోని ప్రగలపల్లి పంచాయతీ పరిధిలో సున్నంబట్టి వరద ఉధృతి గల గ్రామని కలెక్టర్ అనుదీప్ సందర్చించారు అనంతరం మాట్లాడుతూ సున్నంబట్టి గ్రామంలో ఉన్న 115 కుటుంబాలను దగ్గరలో పునరావాస కేంద్రానికి తరలించాలని అధికారులను ఆడిచించారు. ప్రస్తుత గోదావరి 22 అడుగుల నీటి మట్టం ఉంది అని ఈరోజు రాత్రి కళ్ళ 50 అడుగులు చేరుకుంటుంది అని పైన కురుస్తున్న వర్షానికి ఇంకా గోదావరి పెరుగుతుంది అని తెలియచేసారు స్థానిక సర్పంచ్ గ్రామస్థులు తెలియచేసి కాలి చేపించలని పునరావాస కేంద్రానికి తరలించాలని అదేచెంచారు. ఎవరైనా రాకపోతే పోలీస్ అధికారులు అందుబాటులో ఉంచి పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. తరువాత దుమ్ముగూడెం గ్రామంలో గోదావరి కి అనుకోని ఉన్నా కర్రకట్ట ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల అధికారి రవికుమార్, యం పి డి ఓ చంద్రమౌళి,యం పి ఓ ముత్యాలరావు, ఎలక్ట్రికల్ ఏ ఈ రోహిణి, ఇరిగేషన్ ఏ ఈ, డాక్టర్ బాలాజీ నాయక్, సి ఐ నాలగట్ల వెంకటేశ్వర్లు, సర్పంచ్ జుంజురి లక్ష్మీ, పోడియం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: