మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా... ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు
రేగా కాంతారావు ఆదేశానుసారం... తాళ్లగొమ్మురు,కోయగూడెం గ్రామపంచాయతీలలో పర్యటించి మొక్కలు నాటిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసానిశ్రీనివాసరావు తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు కొయ్యల పుల్లారావు, తుపాకుల రామలక్ష్మి,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,స్పెరోస్ జ్ఞాన షోడక్ సమాజ్ రాష్ట్ర కమిటీ కోశాధికారి గొర్ల వీరబాబు, స్థానిక తెరాస నాయకులు బెల్లంకొండ రామారావు, తుపాకుల రవి,మారం రవి, వెటర్నరీ డాక్టర్ రవీందర్,స్థానిక ఉపసర్పంచ్లు,స్థానిక వార్డుసభ్యులు,స్థానిక పంచాయితీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: