మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 21)::: భారతీయ జనతా యువ మోర్చా(బిజేవైఎమ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల అభినవ్. అన్నపురెడ్డిపల్లి మండలం, జానకిపురం (ఊటుపల్లి) గ్రామ పంచాయతీకి చెందిన వెల్లటూరి పవన్ ను, భారతీయ జనతా యువ మోర్చా (బిజేవైఎమ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు- కోనేరు సత్యనారాయణ, బిజేవైఎమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్-చండ్ర తేజ, భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్-ఏనుగుల రాకేష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు-జటంగి కృష్ణ, తదితర నాయకులు ఉన్నారు.
Post A Comment: