CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వంక నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన టాటా ఏస్ ట్రాలీ యూనియన్ నాయకులు

Share it:

 


మన్యం టీవీ,అశ్వాపురం :తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ లోని కోరేం వారి గుంపు కు చెందిన వెన్నెల ట్రాన్స్పోర్ట్ వంక నవీన్ కుమారుడు ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందడం తో మండల టాటా ఏస్ ,ట్రాలీ డ్రైవర్స్ ,ఓనర్స్ యూనియన్ సభ్యులు  పరామర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, యూనియన్ ప్రధాన కార్యదర్శి గంట క్రాంతి కిరణ్ రెడ్డి, నాయకులు గరటి రాంబాబు, యేసు, యాకయ్య, హరీష్, రాఘవులు, రాగి సాగర్, సంపత్, రాంరెడ్డి, లక్సమన్ శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: