మన్యం టీవీ,అశ్వాపురం :తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ లోని కోరేం వారి గుంపు కు చెందిన వెన్నెల ట్రాన్స్పోర్ట్ వంక నవీన్ కుమారుడు ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందడం తో మండల టాటా ఏస్ ,ట్రాలీ డ్రైవర్స్ ,ఓనర్స్ యూనియన్ సభ్యులు పరామర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, యూనియన్ ప్రధాన కార్యదర్శి గంట క్రాంతి కిరణ్ రెడ్డి, నాయకులు గరటి రాంబాబు, యేసు, యాకయ్య, హరీష్, రాఘవులు, రాగి సాగర్, సంపత్, రాంరెడ్డి, లక్సమన్ శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: