CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సెక్షన్ ఆఫీసర్

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం నెల్లి పాక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు ను పట్టు కున్న ఏ సీ బీ అధికారులు. రూ. 15 వేలు లంచం తీసుకుంటుండ గా పట్టుకున్న ఏ సీ బీ అధికారులు. ఓ రైతును పని నిమిత్తం సెక్షన్ ఆఫీసర్ డబ్బులు డిమాండ్ చేయగా రైతు ఏసీబీ ని ఆశ్రయించాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

Post A Comment: