మన్యం టివి దుమ్ముగూడెం:
ఈరోజు పర్ణశాల పంచాయతీని సందర్శించిన డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి . ముందుగా డంపింగ్ షెడ్డులో కంపోస్ట్ ఎరువును పరిశీలించారు.అనంతరం మొక్కలు నాటడం జరిగింది. నర్సరీకి మొక్కలను పరిశీలించారు. గ్రామస్తులకు తడి చెత్త పొడి చెత్త బుట్టలను గ్రామస్తులు కు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీని అభివృద్ధి పనులను పరిశీలించారు అన్ని బాగున్నాయి ఇంకా బాగా పని చేయాలని సర్పంచ్ గారిని సెక్రెటరీ గారిని ప్రోత్సహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గారు ఎంపీపీ గారు సర్పంచ్ గారు ఎంపీడీవో గారు ఎం పి ఓ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: