CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కలెక్టర్ ఆదేశాలతో రిపోర్టర్ కు బియ్యం నిత్యావసర సరుకులు అందజేత

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన రిపోర్టర్ జయరాజు ఇటీవల కోవిడ్ బారిన పడిన విషయం తెలియంతో స్పందించి బియ్యం నిత్యావసర సరుకులను అందజేయాలని రెవెన్యూ అధికారులకు తెలపడంతో సోమవారం నాడు మంగపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునిల్ విఆర్ఓ నాగరాజు రిపోర్టర్ జయరాజుకు అందజేశారు.బియ్యం నిత్యావసర సరుకులను అందజేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు రిపోర్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: