ఆదివాసి హెల్ప్ లైన్ ప్రతినిధులు
గుండాల జూలై 24 (మన్యం మనుగడ) ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆనందం ఉందని ఆదివాసి హెల్ప్ లైన్ ప్రతినిధులు అన్నారు. శనివారం గత వారం రోజుల క్రితం కొడవటంచ గ్రామంలో ఈ సం బక్కయ్య ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గురై కాలిపోవడంతో వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రవి, ఈ సం సంజీవ్, మరియు ఆదివాసి హెల్ప్ లైన్ సభ్యులు ఉకే కృష్ణ , కల్తీ భాస్కర్, ఈ సం పగడ య్య, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: