👉అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం
మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి:;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల పలు సమస్యలపై వెల్లువెత్తేందుకు. పోడు భూమి సాగు దారులకు మద్దతుగా సిపిఎం పార్టీ, వామపక్షాల పార్టీలు ఐక్యంగా. ఈ నెల 8 వ తేదీన చేపట్టనున్న కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండలంలోని పోడు భూమి సాగుదారులు, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యాలని. సిపిఎం పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం పిలుపునిస్తూ, భూములు దక్కాలంటే పోరాటాల వల్లే సాధ్యమని అన్నారు.
Post A Comment: