CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మనుబోతులగూడెం వలస ఆదివాసీలకు వాటర్ ఫిల్టర్ లు పంపిణీ చేసిన ఏ ఎస్పీ శబరిష్

Share it:

 


మన్యం టివి, అశ్వాపురం:జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం లో మారుమూల గిరిజన గ్రామ మైన మనుబోతులగూడెం గ్రామ పంచాయతీ లో మల్లయ్య గుంపు, అయితయ్య గుంపు కు చెందిన 50  వలస ఆదివాసీ కుటుంబాలకు  పోలీస్ శాఖ వారు అశ్వాపురం సీ ఐ సట్ల రాజు ఆధ్వర్యంలో మణుగూరు ఏ ఎస్పీ శబరిష్ చేతుల మీదుగా వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశారు. ఈ. సందర్భంగా ఏ ఎస్పీ మాట్లాడుతూ వలస ఆదివాసీలు స్వచ్చ మైన మంచి నీరు తాగి ఆరోగ్యంగా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్లు అందజేస్తున్నమన్నారు. ఆదివాసీ గిరిజనులు బూజు పట్టిన మావోయిస్ట్ సిద్ధాంతాల కు ఆకర్షితులు కావద్దని మావోయిస్ట్ లకు సహకరించ వద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: