CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతుని కుటుంబానికి రూ.5వేల ఆర్థిక వితరణ

Share it:

 


మన్యం టీవి, టేకులపల్లి.:        భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీ శాంతినగర్ గ్రామానికి చెందిన మారుతి అంజయ్య  అనారోగ్యంతో మృతి చెందారుఈ విషయం తెలుసుకున్న ఇల్లెందు శాసనసభ్యురాలు  బానోత్  హరిప్రియ నాయక్  వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ PACS డైరెక్టర్  కుమ్మరి లావణ్య గురువయ్య  అంజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా ఆది ఆదేశించడం జరిగింది.ఆర్థిక సహాయాన్ని స్థానిక సర్పంచ్ సురేందర్ నాయక్ చేతుల మీదగా కుమ్మరి లావణ్య గురవయ్య  ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

Share it:

Post A Comment: