మన్యం టీవీ, కొత్తగూడెం, జులై 19:- సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,అనంతరం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: