CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉రాజ్ న్యూస్ రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గూడెం జర్నలిస్టుల నిరసన.

Share it:

 


మన్యం టీవీ, కొత్తగూడెం, జులై 19:- సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,అనంతరం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: