CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గణపురంలో బ్రిడ్జి ని ప్రారంభించిన ఎంపి మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ,చైర్మన్ కొరం కనకయ్య

Share it:

 


మన్యం మనుగడ, గుండాల:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎంపి మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ,చైర్మన్ కొమరం కనకయ్య లు గణపూరంలోశనివారం బ్రిడ్జి ని ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపడం జరుగుతుందన్నారు. గుండాల అభివృద్ధికి విప్ రేగా కాంతారావు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: