మన్యం మనుగడ, గుండాల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎంపి మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ,చైర్మన్ కొమరం కనకయ్య లు గణపూరంలోశనివారం బ్రిడ్జి ని ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపడం జరుగుతుందన్నారు. గుండాల అభివృద్ధికి విప్ రేగా కాంతారావు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు రావడం అభినందనీయమన్నారు.
Post A Comment: