👉ఎంపీటీసీ కాయం శేఖర్
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం పంచాయతీ తీరలపురం గ్రామంలో దోమతెరలను అమరవరం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, ఎంపీటీసీ కాయం శేఖర్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమ తెరాలను సక్రమంగా వినియోగించుకుని ,విష జ్వరాల భారిన పడకుండా ఉండాలని పిలుపునిచ్చారు .హెల్త్ వర్కర్ కొట్టం సంధ్య, మినీ అంగన్వాడి టీచర్ కలేటి సులోచన , గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: