తడి పోడి చెత్త బుటలపై అవగాహన కల్పిస్తు చెత్త బుట్టలను పంపిణి చేసిన సర్పంచ్ తోలెం సావిత్రి, సెక్రటరీ మధు
మన్యం టీవీ ,కరకగూడెం: మండలరిదిలోని తమ్మలగూడెం గ్రామపంచాయతిలో గల రేగుళ్ళ ,తుమ్మలగూడెం గ్రామలాలోని ప్రజలకు స్థానిక సర్పంచ్ తోలెం సావిత్రి, పంచాయతీ సెక్రటరీ మధు తడి పోడి చెత్తబుట్టలను పంపిని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు తడి- పోడి చెత్త మీద అవగాహన కల్పిస్తు చెత్త బుట్టలను పంపిణి చెయ్యడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టిచ్చర్ తొలెం అమరావతి, ఇర్ప.జయమ్మ ఆశాకర్యకర్త వెంకట లక్ష్మీ పాల్గొన్నారు.
Post A Comment: