మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం.. గ్రామాలలో ఘన వ్యర్థల సక్రమ నిర్వహణ కొరకు పినపాక పట్టినగర్ గ్రామపంచాయతి ప్రజలకు తడి చెత్త,పొడి చెత్త సేకరణకు బుట్టలు అందజేసిన బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత... స్థానిక సర్పంచ్ బాణోత్ పరమేశ్వరి, తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి.
ఈ కార్యక్రమంలో పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,స్థానిక వార్డుసభ్యులు,పంచాయతీ సెక్రటరీ విజయ్,గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: