మన్యం మనుగడ, పినపాక:
భాద్రద్రి కొత్త గుడెం జిల్లా పినపాక మండలం ప్రమాదవశాత్తు యువకుడు ద్విచక్రవాహం నుండి జారిపడి తలకి తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.తోగూడెం గ్రామానికి చెందిన గందర్లా సాయి(27) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో పినపాక గోపాలపేట గ్రామాల మధ్యన ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
Post A Comment: