మన్యం టీవీ కొత్తగూడెం, జులై 4:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం గట్టుమళ్ళ గ్రామపంచాయతీలో 7వ విడత పల్లె ప్రగతి - పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి, మొక్కలు నాటి, అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్యా సోన, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, సర్పంచ్ బట్టు పవిత్రా, ఉప సర్పంచ్ బట్టు వెంకటేశ్వర్లు, తాసిల్దార్ నాగరాజు, ఎం డి ఓ రామ రావు, స్పెషలాఫీసర్ మనోహర, డైరెక్టర్ వినోద్, కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్, యాకూబ్, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, ఆళ్ల మురళి, మండల అధ్యక్షుడు కోటి వెంకటేశ్వర్లు, అన్వర్ పాషా, మైనార్టీ నాయకులు ఎండి. గౌస్, కోళ్ల రాంబాబు, ఐ కె. సత్యనారాయణ, , దేవర గట్ల ప్రసాద్, బట్టు రమేష్, రమణారెడ్డి, అనంత రాములు, పడిగా కృష్ణ, సీతయ్య, రవి, మోహన్ రావు, వాస నరసింహారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్,యూసెఫ్, సుందర్ రాజ్, కాల్వ భాస్కర్, చింతా నాగరాజు, 22వ వార్డు యాకూబ్, బాల ప్రసాద్ పాసి, వనమా రాము, మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: