మన్యంటీవీ, అశ్వారావుపేట:
మండల పరిదిలోని పేరాయి గూడెం గ్రామ పంచాయతీలో 4 విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పాద యాత్ర లో పాల్గొని పేరాయి గూడెం గ్రామంలోని పలు సమస్యలను గుర్తించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎఓఆర్డీ సీతరామరాజు, పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, సర్పంచ్ నార్లపాటి సుమతి, ఉప సర్పంచ్ జగన్నాధం, సెక్రటరీ శ్రీరామమూర్తి, వార్డు మెంబర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పార్టి నాయకులు, గ్రామ పెద్దలు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: