మన్యంటీవీ, అశ్వారావుపేట:
ఫ్యాక్టరీ కెపాసిటీకి మించి పామాయిల్ గెలలను రైతులు తరలించిన నేపథ్యంలో అశ్వారావుపేట మరియు దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలకు జులై 1, 2 గురువారం నుంచి శుక్రవారం వరకు 2 రోజులు సెలవు ప్రకటించినట్టు జీఎం సుధాకర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. జులై 3 నుంచి రెండు ఫ్యాక్టరీలకు యదావిదిగా గెలలు సరఫరా చేయవచ్చునని తెలిపారు.
Post A Comment: