మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి గ్రామస్తులైన కాటినీ పుల్లయ్య , ఎస్కె ఫుల్ సాహెబ్ కు చెందిన మూగజీవాలైన ఒక ఆవు , ఒక గిత్త. విద్యుత్ తీగలు తెగి పడిన కారణంగా , కరెంటు షాక్కు గురై మృతిచెందినవి. విద్యుత్ శాఖ ఏఈ-రామ్ కిషన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి , సంబంధిత పశువుల యాజమానులకు విద్యుత్ శాఖ ద్వారా నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
Navigation
Post A Comment: