మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా యం. ఎన్. జి. ఓసి విపీఆర్ కంపెనీ లో విధులు నిర్వహిస్తున్న కైలారపు సత్యనారాయణ(54)యాక్టింగ్ సూపర్ వైజర్ గా వి.పి. ఆర్ ప్రయివేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు గురువారం సాయంత్రం సమయంలో కోమట్స్ గ్రేడర్ మిషన్ వెనుక భాగం లో ఉన్న టైర్ వెనుక పడి మృతి చెందినట్లు సమాచారం.అతను మణుగూరు ఏరియా లోని సుందరయ్య నగర్ నందు నివాసం ఉంటున్నాడని తోటి కార్మికులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: