మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు ఎస్సై జితేందర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ ప్రసాద్ చాకచక్యంగా ఈరోజు ఉదయం బూర్గంపాడు నుండి సారపాక వస్తున్న 2 గుడుంబా మోటార్ వెహికల్స్ ను సుమారు 8 కి.మి వరకు ఛేజింగ్ చేసి పట్టుకోవడం, జరిగింది. అందులో ఒక వెహికల్ పల్సర్ రెండవ వెహికల్ టీవీఎస్ ఎక్సెల్ లో(15లీ) మరియు 30 లీటర్ల గుడుంబా 7.30 కిపట్టుకోవడం జరిగింది. పల్సర్ బండి రామోజీనాయక్ మేడేకాలనీ మరొక వ్యక్తి ప్రవీణ్ (గుస్సు) అనే ఇద్దరు పరారి అయ్యారు అని సమాచారం...
నిజంగా ఎస్సై జితేందర్
గబ్బర్ సింగే..అంటున్న మండల ప్రజలు.
Post A Comment: