మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆటో, టాటా మ్యాజిక్, గూడ్స్ డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క, అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని పదవులను పక్కనపెట్టి పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ దేశ ప్రజల కోసం పని చేస్తున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కరోనా బాధితులకు, నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీను, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు మట్టేవాడ తిరుపతి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్జు, జిల్లా ప్రచార కార్యదర్శి నూనె టి శ్యాం, జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి తారక్, బీసీ సెల్ జిల్లా నాయకులు మేడం రమణా కర్, ఉపసర్పంచ్ శ్రీను, నర్సాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొచ్చు అశోక్, చెన్నోజు సూర్యనారాయణ, మైసా ప్రభాకర్, మూడ్ వీరేశ్, చందు, రాజేందర్, ప్రతాప్, రాహుల్, గణేష్, అఖిల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: