మన్యం టీవీ మంగపేట.
ఎమ్మెల్యె సీతక్క పిలుపు మేరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ అధ్యక్షతన మండల కాంగ్రెస్ పెద్దల దీవెనలతొ భావి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మంగపేట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో మరియ వృద్దాశ్రమములొ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి లో మరియు వద్దాశ్రమములొ మాస్క్ లు పండ్లు శానిటైసర్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగ వృద్దాశ్రమములొ కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు మాట్లాడుతూ కరొన మహమ్మారి సోకకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మాస్క్ లు ధరించాలని పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుందని మీ దీవెనలు ఎప్పటికీ రాహుల్ గాంధీ గారికి వుండాలని రాబోయె కాకలములొ కాబొయె ప్రధాని రాహుల్ గాంది అని ఈ సందర్బంగా కొనియాడారు.రాహుల్ గాంది నాయకత్వానికి వెన్ను దన్నుగా ప్రతి కార్య కర్త ముందుండాలని అన్నారు కార్యక్రామములొ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ కోడం బాలక్రిష్న,కిసాన్ సెల్ జిల్లా ప్రదానకార్యదర్శి వల్లెపల్లి శివప్రసాద్, మండల ప్రధానకార్యదర్శి అయ్యొరి యానయ్య ,ఉపాద్యాక్షులు తుడి భగవాన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,సిద్దిబొత్తుల జగదీష్,మైనార్టి సెల్ అద్యక్షులు హిదాయితుల్ల,ఎస్టీ సెల్ అధ్యక్షులు ఛాద మల్లయ్య,ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి,బిసి సెల్ అధ్యక్షులు,ఆదినారాయణ,యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కర్రీ నాగేంద్రబాబు ,కొమురం బాలయ్య,కొమురం సారయ్య,కాంతారావు,తోట అషోక్ కుమార్ ,మండల్ యూత్ వర్కింగ్ ప్రెస్సిడెంట్ ఓదెల సుధీర్,ఉపాద్యక్షులు మాటురి బాలు,రమేష్,బొడ సతీష్,చెట్టిపల్లి ముకుందమ్,కట్ల శివరాజ్,షఫీ,మహమ్మద్ ఫయాజ్,భానుచందర్,జయరాజు,దూదిగాని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: