CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ ఎంపీపీ కుమారుడు జగదీశ్వర్ రెడ్డి మృతికి బ్రహ్మయ్య నివాళులు

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కొల్లు మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ను పరామర్శించిన డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య. ఈ కార్యక్రమంలో మొండి కుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ  ల సంఘం అధ్యక్షుడు కమటం నరేష్, టీ ఆర్ ఎస్ నాయకులు ముత్తినేని వాసు, వేములపల్లి రమేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: