మన్యం టీవీ మంగపేట.
తిమ్మంపేట గ్రామంలో బీజేపీ మండల నాయకుడు చిల్కమర్రి ధనుంజయ దశదిన కర్మ కు రాష్ట్రగిరిజన మోర్చా నాయకులు భూక్య రాజునాయక్,జిల్లా నాయకులు సీరికొండ బలరాం మవురాపు,అనిల్ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి నరేందర్,మండల మాజీ అధ్యక్షుడు చిల్కమర్రి శ్రీనివాస్ ధనుంజయ కు శ్రదంజలి ఘటించారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల నాయకులు బీజేపీ సీనియర్ నాయకుడు వల్లిపల్లి వెంకట్రావు మండల మాజీ ప్రధానకార్యదర్శి వల్లిపల్లి భాలమురళి మండల ప్రధానకార్యదర్శి రావుల జానకి రావు పల్నాటి సతీష్ చిల్కమర్రి పుల్లయ్య నర్శింహరావు బట్ట దామోదర్ మునిగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: