CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం

Share it:

 

మన్యం టీవీ ఏటూరు నాగారం

కన్నాయిగుడెం మండలంలో టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ప్రధానకార్యదర్శి పూజారి సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ రైతుబందు ఇస్తున్న సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో అధీకారప్రతినిధి

కోచర్ల ముతయ్య, సర్పంచులు ఆలెం ప్రభాకర్, లలిత శ్రీనివాస్, పూజారి కిషోర్, రాంబాబు, శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: