👉 విప్ రేగా కాంతారావు కి మొరపెట్టుకున్న అశ్వాపురం, కరకగూడెం మండలాల పోడు సాగు దారులు
👉 ఫారెస్ట్ అధికారుల తో మాట్లాడినవిప్ రేగా కాంతారావు
మన్యం మనుగడ, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకు ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అశ్వాపురం ,కరకగూడెం పోడు సాగుదారులు మొరపెట్టుకున్నారు. సాగుకు సమాయత్తమవుతున్న తమను ఫారెస్ట్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రేగా కాంతారావు మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నేపథ్యంలో వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని ఫారెస్ట్ అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అమరేందర్,కరకగూడెం అశ్వాపురం మండలాల కోడి సాగుదారులు పాల్గొన్నారు.
Post A Comment: