మన్యం టీవీ చర్ల :
పాత చర్ల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం శిథిలావస్థకు రావడంతో ఆలయ కమిటీ పాత దేవాలయం పడగొట్టి అదే ప్లేస్ లోనే కొత్త దేవాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఆలయ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ సాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ పాత చర్ల భక్తాంజనేయ కమిటీ తెలిపారు. గుడి నిర్మాణంలో దాతలు ఎవరైనా ఉంటే సహకారం అందించాలని కోరుతున్నారు.
Post A Comment: