మన్యం టీవీ చర్ల:
చర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత మరియు జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సందర్శించి,కరోనా పేషెంట్ కు అందజేస్తున్న కిట్లు,మందులు, కరోనా వ్యాక్సిన్, కరోనా టెస్ట్లు సంబంధిత వివరాలు హాస్పటల్ సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మండల అధ్యక్షులు పరుచూరి రవి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోయం రాజారావు, టిఆర్ఎస్ కార్యదర్శి బండి వేణు మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: